<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>vgnews.net</title>
	<atom:link href="https://vgnews.net/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://vgnews.net</link>
	<description></description>
	<lastBuildDate>Fri, 08 May 2026 20:50:42 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.9.4</generator>

<image>
	<url>https://vgnews.net/wp-content/uploads/2025/02/vg-news-fevicon.png</url>
	<title>vgnews.net</title>
	<link>https://vgnews.net</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం</title>
		<link>https://vgnews.net/kolkata-knight-riders-win-over-delhi-capitals/</link>
		
		<dc:creator><![CDATA[Praveen Kumar]]></dc:creator>
		<pubDate>Fri, 08 May 2026 20:50:42 +0000</pubDate>
				<category><![CDATA[క్రీడలు & సినిమా]]></category>
		<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#Cricketnews]]></category>
		<category><![CDATA[#DC]]></category>
		<category><![CDATA[#DCvKKR]]></category>
		<category><![CDATA[#DCvsKKR]]></category>
		<category><![CDATA[#IPL]]></category>
		<category><![CDATA[#IPL2026]]></category>
		<category><![CDATA[#IPLCricketNews]]></category>
		<category><![CDATA[#IPLNEWS]]></category>
		<category><![CDATA[#KKR]]></category>
		<category><![CDATA[#SportsNews]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=1176</guid>

					<description><![CDATA[VGన్యూస్: అరుణ్ జైట్లీ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మెుదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్ పాథుమ్ నిశాంక 50, అశుతోశ్ శర్మ 39, కేఎల్ రాహుల్ 23 పరుగులతో రాణించారు. 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: అరుణ్ జైట్లీ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మెుదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్ పాథుమ్ నిశాంక 50, అశుతోశ్ శర్మ 39, కేఎల్ రాహుల్ 23 పరుగులతో రాణించారు. 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం 14.2 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ 100, కామెరూన్ గ్రీన్ 33 పరుగులతో రాణించారు.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>కొడంగల్ ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: సీఎం రేవంత్</title>
		<link>https://vgnews.net/cm-revanth-reddy-said-that-he-will-make-kodangal-assembly-constituency-a-model-for-the-country-in-development/</link>
		
		<dc:creator><![CDATA[Praveen Kumar]]></dc:creator>
		<pubDate>Fri, 08 May 2026 20:17:53 +0000</pubDate>
				<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#CMREVANTHREDDY]]></category>
		<category><![CDATA[#CMREVANTHREDDYNEWS]]></category>
		<category><![CDATA[#HYDERABADNEWS]]></category>
		<category><![CDATA[#Kodangal]]></category>
		<category><![CDATA[#KodangalBalajiTemple]]></category>
		<category><![CDATA[#KodangalDevelopment]]></category>
		<category><![CDATA[#KodangalNews]]></category>
		<category><![CDATA[#PrajaPalanaPragathiPranalika]]></category>
		<category><![CDATA[#Revanthreddy]]></category>
		<category><![CDATA[#SriMahalakshmiVenkateswaraSwamy]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=1173</guid>

					<description><![CDATA[VGన్యూస్: అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తే కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే కాకుండా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుకోగలుగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కొడంగల్ లో పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి (కొడంగల్ బాలాజీ) ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు. అలాగే కొడంగల్‌లో 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్ శ్రీ [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తే కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే కాకుండా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుకోగలుగుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కొడంగల్ లో పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి (కొడంగల్ బాలాజీ) ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు.<br />
అలాగే కొడంగల్‌లో 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి శంకుస్థాపన చేశారు.</p>
<p>ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో తలపెట్టిన పనులను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసుకుందామని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతంలో 225 ఎకరాల్లో ఒక ఎడ్యుకేషనల్ హబ్ తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు.</p>
<p>మక్తల్ – నారాయణపేట్ – కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా నది జలాలతో ఈ ప్రాంత భూములు తడవాలన్నారు. రైల్వే లైన్, సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశం వచ్చింది. దేశంలో ఉండే గొప్ప గొప్ప పరిశ్రమలు రాబోయే రెండేళ్లలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ ను లగచర్ల దగ్గర కట్టుకుంటున్నాం. కోస్గీ నుండి నేరుగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వరకు 300 అడుగుల రోడ్డు వేస్తున్నాం అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు,తదితరులు పాల్గొన్నారు.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>మైనార్టీ విద్యార్థులకు ప్రత్యేక డిగ్రీ కళాశాలలు సీఎం రేవంత్ రెడ్డి</title>
		<link>https://vgnews.net/cm-revanth-reddy-to-set-up-special-degree-colleges-for-minority-students/</link>
		
		<dc:creator><![CDATA[Praveen Kumar]]></dc:creator>
		<pubDate>Fri, 08 May 2026 19:31:11 +0000</pubDate>
				<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[విద్య-ఉద్యోగం]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#CMREVANTHREDDY]]></category>
		<category><![CDATA[#CMRevanthReddyMinorityDepartmentReview]]></category>
		<category><![CDATA[#CMREVANTHREDDYNEWS]]></category>
		<category><![CDATA[#HYDERABADNEWS]]></category>
		<category><![CDATA[#MinorityDepartmentReview]]></category>
		<category><![CDATA[#TelanganaMinorityDepartment]]></category>
		<category><![CDATA[#TelanganaMinorityDepartmentNews]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=1170</guid>

					<description><![CDATA[VGన్యూస్: మైనార్టీ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ క‌ళాశాల‌లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మైనార్టీ సంక్షేమ శాఖ‌పై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో స‌మీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయే మైనార్టీ డిగ్రీ క‌ళాశాల‌లో నైపుణాభివృద్ధి, ఏఐ శిక్షణకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యంత్రి సూచించారు. సంప్రదాయ కోర్సులకు పరిమితం కాకుండా వారి జీవ‌నోపాధికి ఉప‌యోగ‌ప‌డే శిక్షణను ఇవ్వాలన్నారు. ప్రతిభావంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు ఇస్తున్నట్లే [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: మైనార్టీ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ క‌ళాశాల‌లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మైనార్టీ సంక్షేమ శాఖ‌పై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో స‌మీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయే మైనార్టీ డిగ్రీ క‌ళాశాల‌లో నైపుణాభివృద్ధి, ఏఐ శిక్షణకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యంత్రి సూచించారు. సంప్రదాయ కోర్సులకు పరిమితం కాకుండా వారి జీవ‌నోపాధికి ఉప‌యోగ‌ప‌డే శిక్షణను ఇవ్వాలన్నారు. ప్రతిభావంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు ఇస్తున్నట్లే మైనార్టీ విద్యార్థుల‌కు ప్రోత్సాహకాలు అందించాల‌న్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.</p>
<p>గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 కి ఎంపికైన మైనార్టీ అభ్యర్థులలో ఆస‌క్తి ఉన్న వారిని ఎంపిక చేసి మైనార్టీ సంక్షేమ శాఖ‌లో బాధ్యతలు అప్పగించి.. ఆ శాఖ ప‌రిధిలో చేప‌ట్టే అన్ని కార్యక్రమాల‌పై పూర్తి అవ‌గాహ‌న క‌లిగేలా వారిని తీర్చిదిద్దాల‌ని సీఎం ఆదేశించారు. విద్యార్థుల‌కు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమానికి గ్రూప్స్‌కు ఎంపికైన వారిని, క్రీడాకారుల‌ను ఆహ్వానించి విద్యా, క్రీడ‌ల ప్రాధాన్యతను వారికి తెలియ‌జేయాల‌ని సూచించారు. ఇమామ్‌, మౌజ‌మ్‌ల‌కు ఇచ్చే గౌర‌వ పారితోషికాల‌ను క్రమం త‌ప్పకుండా విడుద‌ల చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.</p>
<p>మూసీ రివ‌ర్ ఫ్రంట్‌ ప్రాజెక్టులో భాగంగా గుడితో పాటు మసీద్, చర్చి, గురుద్వారా నిర్మాణాలు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయా మతాలకు సంబంధించిన సంస్కృతుల అధ్యయనం, భారత దేశ విశిష్టతను, తెలంగాణలోని గంగా జమునా తెహ్‌జీబ్ ను తెలియ‌జేసేలా ఆ కట్టడాలు ఉండాల‌ని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, రాష్ట్ర ప్రభుత్వ స‌ల‌హాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు,TGMREIS అధ్యక్షుడు ఫహీమ్ ఖురేషీతో పాటు వివిధ సంస్థలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>హజ్ యాత్ర బస్సులను ప్రారంభించిన సీఎం</title>
		<link>https://vgnews.net/cm-revanth-reddy-launches-haj-yatra-buses/</link>
		
		<dc:creator><![CDATA[Praveen Kumar]]></dc:creator>
		<pubDate>Fri, 08 May 2026 19:00:06 +0000</pubDate>
				<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[#CMREVANTHREDDY]]></category>
		<category><![CDATA[#CMREVANTHREDDYNEWS]]></category>
		<category><![CDATA[#HYDERABADNEWS]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=1167</guid>

					<description><![CDATA[VGన్యూస్: హజ్ యాత్రకు బయలుదేరే యాత్రికుల బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. యాత్రకు వెళ్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి విషయంలో ప్రజాప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. హిందూ ముస్లింలు తనకు రెండు కళ్ల లాంటివారన్నారు. హిందూ ముస్లింలు ఇద్దరూ అన్నదమ్ములని, కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: హజ్ యాత్రకు బయలుదేరే యాత్రికుల బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. యాత్రకు వెళ్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి విషయంలో ప్రజాప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. హిందూ ముస్లింలు తనకు రెండు కళ్ల లాంటివారన్నారు. హిందూ ముస్లింలు ఇద్దరూ అన్నదమ్ములని, కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు సాగుదామని అన్నారు.</p>
<p>రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో మైనారిటీల భాగస్వామ్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మైనారిటీల నిష్పత్తి మేరకు వారికి దక్కాల్సిన సంక్షేమ పథకాలు దక్కుతాయని స్పష్టం చేశారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన రేట్లు పెరిగాయన్న కారణంగా ఒక్కొక్క యాత్రికుడిపై 10 వేల రూపాయల అదనపు భారాన్ని కేంద్రం మోపిందన్నారు. దాదాపు 7 వేల మంది యాత్రికులపై పడిన అదనపు భారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ , ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండీ, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, మైనారిటీ విద్యా సంస్థల సొసైటీ అధ్యక్షుడు ఫహీమ్ ఖురేషీ, హజ్ కమిటీ ఛైర్మన్ గులామ్ అఫ్జల్ బియాబని , వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని, TGMFC ఛైర్మన్  ఒబేదుల్లా కొత్వాల్, ఉర్దూ అకాడమీ ప్రెసిడెంట్ తాహెర్ బిన్ హమ్దన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>గవర్నర్ ను కలిసిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్</title>
		<link>https://vgnews.net/tvk-party-chief-vijay-meets-tamil-nadu-governor/</link>
		
		<dc:creator><![CDATA[Praveen Kumar]]></dc:creator>
		<pubDate>Fri, 08 May 2026 14:17:33 +0000</pubDate>
				<category><![CDATA[ఎన్నికలు]]></category>
		<category><![CDATA[జాతీయం & అంతర్జాతీయం]]></category>
		<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#TamilNadu]]></category>
		<category><![CDATA[#TamilNaduAssemblyElections]]></category>
		<category><![CDATA[#TamilNaduNews]]></category>
		<category><![CDATA[#TVK]]></category>
		<category><![CDATA[#TVKNews]]></category>
		<category><![CDATA[#TVKVijay]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=1164</guid>

					<description><![CDATA[VGన్యూస్: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై కొన్ని రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకే పార్టీ అధినేత విజయ్ మరోసారి తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే సంఖ్యా బలం తమకు ఉన్నట్లు విజయ్ గవర్నర్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్ ను కోరారు.]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై కొన్ని రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకే పార్టీ అధినేత విజయ్ మరోసారి తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే సంఖ్యా బలం తమకు ఉన్నట్లు విజయ్ గవర్నర్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్ ను కోరారు.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>నేపాలీ పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్</title>
		<link>https://vgnews.net/cp-sajjanar-says-telangana-people-should-be-careful-with-nepali-workers/</link>
		
		<dc:creator><![CDATA[Praveen Kumar]]></dc:creator>
		<pubDate>Fri, 08 May 2026 13:46:07 +0000</pubDate>
				<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#CPSajjanar]]></category>
		<category><![CDATA[#CrimeNews]]></category>
		<category><![CDATA[#HyderabadCrimeNews]]></category>
		<category><![CDATA[#TelanganaCrimeNews]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<category><![CDATA[#TelanganaPolice]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=1161</guid>

					<description><![CDATA[VGన్యూస్: నేపాలీ పని మనుషులతో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. హైదరాబాద్ లో విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం సీపీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశారన్నారు. నేపాలీ పనిమనుషులను ఇంట్లో పెట్టుకునే వారు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. &#160;]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: నేపాలీ పని మనుషులతో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. హైదరాబాద్ లో విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం సీపీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశారన్నారు. నేపాలీ పనిమనుషులను ఇంట్లో పెట్టుకునే వారు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.</p>
<p>&nbsp;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్</title>
		<link>https://vgnews.net/ktr-says-law-and-order-has-completely-deteriorated-in-telangana-state/</link>
		
		<dc:creator><![CDATA[Praveen Kumar]]></dc:creator>
		<pubDate>Fri, 08 May 2026 13:11:21 +0000</pubDate>
				<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#BRS]]></category>
		<category><![CDATA[#BRSNEWS]]></category>
		<category><![CDATA[#CrimeNews]]></category>
		<category><![CDATA[#HYDERABADNEWS]]></category>
		<category><![CDATA[#HyderbadCrimeNews]]></category>
		<category><![CDATA[#KTR]]></category>
		<category><![CDATA[#KTRNEWS]]></category>
		<category><![CDATA[#TelanganaCrimeNews]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<category><![CDATA[#TelanganaPolice]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=1159</guid>

					<description><![CDATA[VGన్యూస్: రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఘోరమైన నేరాల పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయన్నారు. శాంతిభద్రతల క్షీణతపై బీఆర్ఎస్ ప్రతినిధి బృందం రాష్ట్ర  డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య అత్యంత దారుణంగా హత్యకు గురైన వార్త రావడం దిగ్భ్రాంతి కరమని కేటీఆర్ పేర్కొన్నారు. [&#8230;]]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఘోరమైన నేరాల పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయన్నారు. శాంతిభద్రతల క్షీణతపై బీఆర్ఎస్ ప్రతినిధి బృందం రాష్ట్ర  డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హైదరాబాద్‌లోని ప్రశాసన్ నగర్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య అత్యంత దారుణంగా హత్యకు గురైన వార్త రావడం దిగ్భ్రాంతి కరమని కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాకుండా నిన్న రాత్రి సికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై ఒక యువకుడిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిందన్నారు.<br />
నేరాల నివారణ, ప్రజా భద్రతపై దృష్టి పెట్టాల్సిన పోలీస్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను.. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రభుత్వ తీరును విమర్శించే సోషల్ మీడియా గొంతులపై అక్రమ కేసులు బనాయించేందుకు వాడుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాజకీయ వేధింపులు ఆపి, పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ప్రజల్లో భరోసా కల్పించేలా వ్యవహరించాలని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి</title>
		<link>https://vgnews.net/suvendu-adhikari-elected-as-west-bengal-bjp-legislature-party-leader/</link>
		
		<dc:creator><![CDATA[Praveen Kumar]]></dc:creator>
		<pubDate>Fri, 08 May 2026 12:36:09 +0000</pubDate>
				<category><![CDATA[ఎన్నికలు]]></category>
		<category><![CDATA[జాతీయం & అంతర్జాతీయం]]></category>
		<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#BJP]]></category>
		<category><![CDATA[#WestBengal]]></category>
		<category><![CDATA[#WestBengalAssemblyElections2026]]></category>
		<category><![CDATA[#WestBengalBJP]]></category>
		<category><![CDATA[#WestBengalBJPCM]]></category>
		<category><![CDATA[#WestBengalCM]]></category>
		<category><![CDATA[#WestBengalCM2026]]></category>
		<category><![CDATA[#WestBengalNews]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=1156</guid>

					<description><![CDATA[VGన్యూస్: పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్‌కతా కన్వెన్షన్ సెంటర్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సువేందు అధికారిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. &#160;]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్‌కతా కన్వెన్షన్ సెంటర్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సువేందు అధికారిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.</p>
<p>&nbsp;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>దోస్త్ వెబ్ ఆప్షన్లకు నేడే చివరి తేది</title>
		<link>https://vgnews.net/today-is-the-last-day-for-dost-web-options/</link>
		
		<dc:creator><![CDATA[Praveen Kumar]]></dc:creator>
		<pubDate>Fri, 08 May 2026 09:22:13 +0000</pubDate>
				<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[తెలంగాణ]]></category>
		<category><![CDATA[విద్య-ఉద్యోగం]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#DOSTAdmissions2026]]></category>
		<category><![CDATA[#TelanganaDOST2026]]></category>
		<category><![CDATA[#TelanganaDOSTAdmissions2026]]></category>
		<category><![CDATA[#TelanganaEducation]]></category>
		<category><![CDATA[#TelanganaEducationNews]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<category><![CDATA[#TGDOST]]></category>
		<category><![CDATA[#TGDOST2026]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=1152</guid>

					<description><![CDATA[VGన్యూస్: డిగ్రీ అడ్మిషన్ల తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. మెుదటి విడుత రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవడానికి తుది గడువు నేటితో (మే 08) ముగియనుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థలు తప్పకుండా వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సీట్ల కేటాయింపు మే 14వ తేదీన ఉంటుంది. ఆన్ లైన్ సెల్ప్ రిపోర్టింగ్ మే 15 నుంచి 23వ తేదీ వరకు ఉంటుంది.]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: డిగ్రీ అడ్మిషన్ల తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. మెుదటి విడుత రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవడానికి తుది గడువు నేటితో (మే 08) ముగియనుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థలు తప్పకుండా వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సీట్ల కేటాయింపు మే 14వ తేదీన ఉంటుంది. ఆన్ లైన్ సెల్ప్ రిపోర్టింగ్ మే 15 నుంచి 23వ తేదీ వరకు ఉంటుంది.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల</title>
		<link>https://vgnews.net/andhra-pradesh-education-minister-nara-lokesh-released-the-ecet-2026-results/</link>
		
		<dc:creator><![CDATA[Praveen Kumar]]></dc:creator>
		<pubDate>Fri, 08 May 2026 09:14:45 +0000</pubDate>
				<category><![CDATA[తాజా వార్తలు]]></category>
		<category><![CDATA[విద్య-ఉద్యోగం]]></category>
		<category><![CDATA[స్లయిడర్]]></category>
		<category><![CDATA[#AndhraPradeshNews]]></category>
		<category><![CDATA[#APECET]]></category>
		<category><![CDATA[#APECET2026]]></category>
		<category><![CDATA[#APECET2026Results]]></category>
		<category><![CDATA[#APECETResults]]></category>
		<category><![CDATA[#APECETResults2026]]></category>
		<category><![CDATA[#APNEWS]]></category>
		<category><![CDATA[#Education]]></category>
		<guid isPermaLink="false">https://vgnews.net/?p=1149</guid>

					<description><![CDATA[VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు దాదాపు 32,434 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 29,750 మంది విద్యార్థులు అర్హత సాధించారు.]]></description>
										<content:encoded><![CDATA[<p>VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు దాదాపు 32,434 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 29,750 మంది విద్యార్థులు అర్హత సాధించారు.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
